{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"25na-saamkareeyam-pustakaavishkarana","title_te":"25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ","section":"తాజా","status_line":"25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T15:34:38.523Z"},"facts":[],"events":[{"id":"event-85200","date":"2026-08-23T15:25:13.000Z","title_te":"25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌన్ ఆలేరు శ్రీరామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్, కవి బండిరాజుల శంకర్ శతక సంపుటి శాంకరీయం పుస్తకావిష్కరణ సభ ఈనెల 25న శ్రీరామకృష్ణ విద్యాలయంలో ఉంటుందని నిర్వాహకులు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప సభాధ్యక్షులుగా, ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి ముఖ్య అతిథిగా, ప్రముఖ కవులు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ భేరి సునీతా రామోహనరెడ్డి అతిథులుగా, డాక్టర్ […] The post 25న ‘శాంకరీయం’పుస్తకావిష్కరణ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/shankareeyam-book-launch-on-the-25th/"}]}]}