{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"27-saarlu-kattito-podichi-kakshatone-prinsipal-nu-hatya-chesina","title_te":"27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు!","section":"తాజా","status_line":"27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T02:03:01.805Z"},"facts":[],"events":[{"id":"event-79224","date":"2026-08-20T01:35:09.000Z","title_te":"27 సార్లు కత్తితో పొడిచి.. కక్షతోనే ప్రిన్సిపల్‌ను హత్య చేసిన 10th విద్యార్ధులు!","body_te":"చదువుకోవాల్సిన వయసులో జల్సాలు, వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు.. తమను మందలించారన్న కక్షతో స్కూల్‌ ప్రిన్సిపల్‌ను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కల్లు రూపారెడ్డి (48) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎనిమిది రోజుల్లో ఛేదించారు. ఈ కేసు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/stabbed-27-times-10th-class-students-murder-nalgonda-school-principal-out-of-grudge-two-held-1892160.html"}]}]}