{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aanaadu-moodu-dikkulaku-vellina-telugu-kalaakaarulu","title_te":"ఆనాడు మూడు దిక్కులకు వెళ్లిన తెలుగు కళాకారులు","section":"తాజా","status_line":"ఆనాడు మూడు దిక్కులకు వెళ్లిన తెలుగు కళాకారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49245","date":"2026-08-01T20:31:36.000Z","title_te":"ఆనాడు మూడు దిక్కులకు వెళ్లిన తెలుగు కళాకారులు","body_te":"1920-30 లలో కళలపై ఆసక్తి వున్న తెలుగు విద్యార్థులకు 3 ప్రదేశాలకు వెళ్లగలిగే పేరెన్నికగన్న జాతీయ కళా విద్యాసంస్థలు వుండేవి. ఒకటి దక్షిణాన మద్రాసు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌. రెండు తూర్పున బెంగాలులో కలకత్తా కళాశాల వున్నా ఎక్కువగా రవీంద్రనాథ్‌ టాగోర్‌ నిర్మించిన శాంతినికేతన్‌కి వెళ్లటానికి ఇష్టపడ్డారు. మూడు పశ్చిమాన ముంబాయిలో జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌. నిజానికి మద్రాసు ఆర్ట్‌ స్కూల్‌ని ముందుకు నడిపించిన దేవీప్రసాద్‌ రారు చౌదరి బెంగాలు పరంపరలో అబనీంద్రనాథ్‌ టాగోర్‌ […] The post ఆనాడు మూడు దిక్కులకు వెళ్లిన తెలుగు కళాకారులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/telugu-artists-who-ventured-in-three-directions-in-those-days/"}]}]}