{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adhyaapakulu-saamketika-ta-nu-amdipuchchukovaali-emjeeyoo-veesee","title_te":"అధ్యాపకులు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవాలి : ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్","section":"తాజా","status_line":"అధ్యాపకులు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవాలి : ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60567","date":"2026-08-08T13:02:12.000Z","title_te":"అధ్యాపకులు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవాలి : ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్","body_te":"మారుతున్న సాంకేతిక యుగానికి అనుసంధానంగా బోధనలో టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులకు నైపుణ్యాలను అభివృద్ధి చేయాల‌ని, ఆ దిశగా అధ్యాపకులంతా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని న‌ల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్ల‌గొండలోని..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/teachers-must-embrace-technology-mgu-vc-2477448"}]}]}