{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amtarjaateeya-sahakaara-vaarotsavaala-mugimpu","title_te":"అంతర్జాతీయ సహకార వారోత్సవాల ముగింపు","section":"వ్యవసాయం","status_line":"ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[{"id":"fact-7679","text_te":"సహకార సంఘాల పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సంఘం అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు అన్నారని నివేదిక పేర్కొంది","status":"attributed","as_of":"2026-07-06T14:34:54.068Z"},{"id":"fact-7678","text_te":"అంతర్జాతీయ సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది","status":"attributed","as_of":"2026-07-06T14:34:54.068Z"}],"events":[{"id":"event-75189","date":"2026-08-17T12:43:02.000Z","title_te":"ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి","body_te":"నవతెలంగాణ – జుక్కల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇకనుండి ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం మండల పరిషత్ సమావేశ భవాన్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో […] The post ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి appeared first on ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-public-should-make-good-use-of-the-praja-vani-program/"}]},{"id":"event-71902","date":"2026-08-15T10:01:19.000Z","title_te":"ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీడీఓ జమలారెడ్డి","body_te":"ప్రతి సోమవారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ కుడుముల జమలారెడ్డి శనివారం తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/people-should-make-good-use-of-praja-vani-2484209"}]},{"id":"event-52124","date":"2026-08-03T14:25:09.000Z","title_te":"ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి","body_te":"ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ఎంపీడీవో జయరాం నాయక్ నవతెలంగాణ-నవాబు పేటమండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులు అందరూ హాజరై అన్ని గ్రామాల ప్రజలతో వినతులు స్వీకరిస్తారు అని, సమస్యలు ఉన్న వారు సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించుకునేందుకు సంప్రదించాలి ఎంపీడీవో జయరాం నాయక్ సూచించారు.రెవెన్యూ సంబంధించి మూడు ఫిర్యాదు విద్యా శాఖ ఒకటి, పోలీస్ స్టేషన్ ఒకటి సంబందించి ఫిర్యాదులు అందాయి అని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే […] The post ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/make-good-use-of-prajavani/"}]},{"id":"event-39986","date":"2026-07-27T10:01:40.000Z","title_te":"‘ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’","body_te":"మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ స్థాయి పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ ఎస్.రమణారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డివిజన్ పరిధిలోని వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతుల‌ను..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/people-should-make-good-use-of-prajavani-2464286"}]},{"id":"event-37657","date":"2026-07-25T21:44:01.000Z","title_te":"అంబులెన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలి","body_te":"అంబులెన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలి qimport Sun, 07/26/2026 - 03:14","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/nalgonda/2854429"}]},{"id":"event-3432","date":"2026-07-06T14:17:42.000Z","title_te":"సహకార సంఘాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంఘం అధ్యక్షుడు సూచన","body_te":"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల బలోపేతానికి అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సంఘం అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు అన్నారని నమస్తే తెలంగాణ నివేదించింది. అంతర్జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/one-should-make-good-use-of-the-services-of-cooperative-societies-2442724"}]}]}