{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"asaamti-aksharaala-aatmasaakshyam","title_te":"అశాంతి అక్షరాల ఆత్మసాక్ష్యం","section":"తాజా","status_line":"అశాంతి అక్షరాల ఆత్మసాక్ష్యం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27116","date":"2026-07-19T20:41:54.000Z","title_te":"అశాంతి అక్షరాల ఆత్మసాక్ష్యం","body_te":"కవిత్వంలో వ్యక్తీకరణకు రకరకాల శైలులు ఉంటాయి. అయితే కవి తన వ్యక్తీకరణకు తగిన శైలిని ఎన్నుకున్నప్పుడు అతని కవిత్వం సఫలీకృతమై పాఠకుడికి చేరుతుంది. ఇక్కడ ఏటూరి నాగేంద్రరావు తాత్విక మార్మికతకు నైరూప్య వ్యక్తీకరణ శైలిని ఎన్నుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/literature-more/the-soul-testimony-in-words-of-unrest-2456659"}]}]}