{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baadhitula-phiryaadulapai-takshaname-spamdimchaali","title_te":"బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి","section":"తాజా","status_line":"బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45493","date":"2026-07-30T13:45:59.000Z","title_te":"బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి","body_te":"– ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ రష్మీ పెరుమాళ్నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వాటికి త్వరగా పరిష్కారం లభించేలా చొరవ చూపాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సిద్దిపేట సిపి రష్మీ పెరుమాళ్ తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న కమిషనర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆమె కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఒక మొక్కను […] The post బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/must-respond-immediately-to-complaints-from-victims/"}]}]}