{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhoogarbha-jalaalanu-pemchukovaali-empivo-sreenivaas","title_te":"భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్","section":"తాజా","status_line":"భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45344","date":"2026-07-30T11:31:36.000Z","title_te":"భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్","body_te":"నవతెలంగాణ – డిచ్ పల్లి : భూగర్భ జలాలు పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన జలసిరి కార్యక్రమం ద్వారా రైతులు ప్రజలు లబ్ధి పొందాలని ఇందల్ వాయి, డిచ్ పల్లి ఎంపివో శ్రీనివాస్ సూచించారు. జలసిరిపై గ్రామసభను నిర్వహించారు. సర్పంచ్ పోగుల అనిత సాయి కృష్ణ అధ్యక్షతన ఇందల్వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన వీబీ జీ రాంజీ చట్టంలో భాగంగా జలసిరి కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపివో మాట్లాడుతూ […] The post భూగర్భ జలాలను పెంచుకోవాలి: ఎంపివో శ్రీనివాస్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/groundwater-should-be-increased-mpo-srinivas/"}]}]}