{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chattasabhallo-sabhyulu-humdaagaa-vyavaharimchaali","title_te":"చట్టసభల్లో సభ్యులు హుందాగా వ్యవహరించాలి","section":"తాజా","status_line":"చట్టసభల్లో సభ్యులు హుందాగా వ్యవహరించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77497","date":"2026-08-18T20:49:34.000Z","title_te":"చట్టసభల్లో సభ్యులు హుందాగా వ్యవహరించాలి","body_te":"\u0019హక్కులతోపాటు విలువలూ ముఖ్యమే\u0019శాసనమండలి ఎథిక్స్‌ కమిటీ భేటీలో చైర్మెన్‌ మహేశ్‌ కుమార్‌‌గౌడ్‌నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌\u0019చట్టసభల్లోని ప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని శాసనమండలి ఎథిక్స్‌ కమిటీ చైర్మెన్‌ ‌బి. మహేశ్‌కుమార్‌‌గౌడ్‌ ‌అభిప్రాయపడ్డారు. హక్కులతోపాటు విలువలూ ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. మంగళవారం శాసన మండలి ఎథిక్స్ కమిటీ 2026-27 సంవత్సరానికిగాను ప్రాథమిక సమావేశం మంగళవారం అసెంబ్లీ కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్‌లో శాసన మండలి ఛైర్మెన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మెన్‌ టీపీసీసీ అధ్యక్షులు మహే‌శ్‌ కుమార్ […] The post చట్టసభల్లో సభ్యులు హుందాగా వ్యవ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/members-of-legislatures-should-behave-soberly/"}]}]}