{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"girijana-samkshemaaniki-roo-18-745-16-kotlu","title_te":"గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు","section":"తాజా","status_line":"గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62430","date":"2026-08-09T19:54:08.000Z","title_te":"గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు","body_te":"ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడిబంజారా భవన్‌‌లో ఘనంగా ఆదివాసీ దినోత్సవం​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌గిరిజన సంక్షేమానికి ఈ ఏడాది ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రాష్ర్ట ప్రభుత్వం రూ.18,745.16 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా గిరిజన ప్రాంతాల్లోనే విద్య, మౌలిక […] The post గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/rs-18745-16-crore-for-tribal-welfare/"}]}]}