{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gojegaav-graamastulu-apramattamgaa-umdaali-essai","title_te":"గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై","section":"తాజా","status_line":"గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55197","date":"2026-08-05T10:24:54.000Z","title_te":"గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై","body_te":"నవతెలంగాణ-మద్నూర్ఎగువనున్న మహారాష్ట్ర నుండి లేండి వాగుకు వచ్చే వరదతో గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తుగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన లేండి వాగును సందర్శించి, ఉధృతంగా పారుతున్న వరదను పరిశీలించి, పై వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు ఎక్కువగా కురిస్తే.. నీళ్లు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అత్యవసర పరిస్థితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. కార్యక్రమంలో గోజేగావ్ గ్రామ సర్పంచ్ భారత్ రాథోడ్, ఉప […] The post గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/gojegaon-villagers-must-remain-alert-si/"}]}]}