{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gramthaalayaalu-vijnaana-bhaamdaagaaraalu","title_te":"‘గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు’","section":"తాజా","status_line":"‘గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T10:38:51.128Z"},"facts":[],"events":[{"id":"event-70295","date":"2026-08-14T10:17:29.000Z","title_te":"‘గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు’","body_te":"పుస్తక పఠనంతోనే పరిపూర్ణ విజ్ఞానం ల‌భిస్తుంద‌ని హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ గ్రంధాలయ‌ శాస్త్ర అధ్యాపకుడు డా.ఆనందం దుర్గా ప్రసాద్ అన్నారు. న‌ల్ల‌గొండ‌లోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భారత గ్రంథాలయ పితామహుడు డా.ఎస్.ఆర్.రంగనాథన్ 134వ జయంతి వేడుకల‌ను..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/libraries-are-treasure-troves-of-knowledge-2483272"}]}]}