{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iddaru-udyogula-sajeevadahanam","title_te":"ఇద్దరు ఉద్యోగుల సజీవదహనం","section":"తాజా","status_line":"ఇద్దరు ఉద్యోగుల సజీవదహనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69257","date":"2026-08-13T19:38:16.000Z","title_te":"ఇద్దరు ఉద్యోగుల సజీవదహనం","body_te":"గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులోని గణేశా ఎకోపిట్‌ కంపెనీలో స్టీమ్‌ పైపులైన్‌ పేలిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు (టెక్నీషియన్లు) సజీవ దహనమయ్యారు. కార్మికులు, స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/twoworkers-died-in-an-accident-at-kakatiya-textile-park-in-warangal-2482790"}]}]}