{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kalushita-aahaara-ghatananu-sumotogaa-sveekarimchina-hechchaarse","title_te":"కలుషిత ఆహార ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ","section":"తాజా","status_line":"కలుషిత ఆహార ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54172","date":"2026-08-04T19:52:20.000Z","title_te":"కలుషిత ఆహార ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ","body_te":"నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఎస్టీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సు మోటోగా కేసు నమోదు చేసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు ఓ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా చైర్‌పర్సన్ డాక్టర్‌ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని కమిషన్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో, ఘటనకు దారితీసిన పరిస్థితులు, అస్వస్థతకు గురైన […] The post కలుషిత ఆహార ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/hrc-takes-suo-moto-cognizance-of-contaminated-food-incident/"}]}]}