{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"khaatmamdu-embeeseeto-tach-lo-unnaam-bhaarat","title_te":"ఖాట్మండు ఎంబీసీతో టచ్ లో ఉన్నాం: భారత్","section":"తాజా","status_line":"ఖాట్మండు ఎంబీసీతో టచ్ లో ఉన్నాం: భారత్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91455","date":"2026-08-27T11:41:21.000Z","title_te":"ఖాట్మండు ఎంబీసీతో టచ్ లో ఉన్నాం: భారత్","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా 288 మంది భారతీయుల ఆచూకీ లభ్యంకాలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. మానసరోవర్ యాత్రలో ఉన్న సుమారు 200 మంది భారతీయులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. సద్గురుకు చెందిన ‘ఈషా ఫౌండేషన్’కు చెందిన ఒక పెద్ద బృందం కూడా ఆ హిమాలయ దేశంలో ఆచూకీ లేకుండా పోయిందని, అయితే తమిళనాడుకు చెందిన 21 మందిని రక్షించామని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ […] The post ఖాట్మండు ఎంబీసీతో టచ్ లో ఉన్నాం: భారత్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-are-in-touch-with-the-kathmandu-embassy-india/"}]}]}