{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhyaprades-lo-annadaatala-aamdolana","title_te":"మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన","section":"తాజా","status_line":"మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T15:11:22.389Z"},"facts":[],"events":[{"id":"event-42118","date":"2026-07-28T14:35:03.000Z","title_te":"మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ లో అన్నదాతలు రోడ్డెక్కారు. పెసర పంటకు వంద శాతం కనీస మద్దతు ధరను ప్రకటించాలని ఆ రాష్ట్ర సీఎం ఇంటి ముట్టడికి ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ-టోకెన్ విధానాన్ని రద్దు చేయాలని, భూమి రికార్డుల ఆధారంగా ఎరువుల పంపిణీ జరగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు రైతుల బృందం నర్మదాపురం నుండి భోపాల్‌కు పాదయాత్ర చేపట్టింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసాన్ని ముట్టడించేందుకు చేపట్టిన నిరసనలో భాగంగా రైతులు రాష్ట్ర రాజధాని వైపు కదులుతూ […] The post మధ్యప్రదేశ్ లో అన్నదాతల ఆందోళన appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/farmers-protest-in-madhya-pradesh/"}]}]}