{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modam-khedam","title_te":"మోదం.. ఖేదం","section":"తాజా","status_line":"మోదం.. ఖేదం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T18:25:21.111Z"},"facts":[],"events":[{"id":"event-54100","date":"2026-08-04T18:06:10.000Z","title_te":"మోదం.. ఖేదం","body_te":"కొత్త పాయింట్ల పద్దతిపై పుల్లెల గోపీచంద్‌నవతెలంగాణ-న్యూఢిల్లీ ఆధునిక కాలంలో స్పోర్ట్స్‌ లోనూ వేగంగా మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా సర్దుబాటు, మార్పులు చేసుకుంటు ముందుకు వెళ్లాలి. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ‌ఫెడరేషన్‌ (‌బిడబ్ల్యూఎఫ్‌) ‌వచ్చ ఏడాది నుంచి కొత్త పాయింట్ల పద్దతిని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఓ మ్యాచ్‌‌లో (సింగిల్స్‌, డబుల్స్‌) ‌మూడు గేములు 21 పాయింట్ల చొప్పున జరుగుతున్నాయి. నూతన పద్దతి ప్రకారం మూడు గేములు కొనసాగనుండగా పాయింట్లను 15కు కుదించారు. ఈ పద్దతిపై ఎక్కువగా విమర్శలు వస్తుండగా […] The post మోదం.. ఖేదం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/joy-sorrow-2/"}]}]}