{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modee-vidhaanaalapai-prajallo-perigina-vyatirekata","title_te":"మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత..","section":"తాజా","status_line":"మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68911","date":"2026-08-13T13:49:54.000Z","title_te":"మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత..","body_te":"సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వేస్లీనవతెలంగాణ-వనపర్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాలను దేశ ప్రజలు తిప్పికొడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యవక్తగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వేస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజవాదం పాలస్తీనాపై యుద్ధం కొనసాగిస్తూ క్యూబా దేశం మీద ఆర్థిక ఆంక్షలు విదిస్తుందన్నారు. చైనా వస్తువులను అమెరికా దిగుమతి […] The post మోడీ విధానాలపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/growing-public-opposition-to-modis-policies/"}]}]}