{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naasirakam-panulapai-mamdipadda-graamastulu","title_te":"నాసిరకం పనులపై మండిపడ్డ గ్రామస్తులు","section":"తాజా","status_line":"నాసిరకం పనులపై మండిపడ్డ గ్రామస్తులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60462","date":"2026-08-08T12:06:02.000Z","title_te":"నాసిరకం పనులపై మండిపడ్డ గ్రామస్తులు","body_te":"తహసీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందజేసిన వార్డు సభ్యులునవతెలంగాణ-కుభీర్శనివారం మండల కేంద్రంలోని మేదరి కాలనీలో మురికి కాలువలు నిర్మాణ దశలోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ..మురికి కాలువల అభివృద్ధి పనులు మొదలుపెట్టిన నాటినుంచే నాసిరకంగా జరుగుతున్నాయనీ, ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్ కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. మరోవైపు అధికారుల పర్యవేక్షణా లోపం స్పష్టంగా […] The post నాసిరకం పనులపై మండిపడ్డ గ్రామస్తులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/villagers-furious-over-substandard-work/"}]}]}