{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neti-paristhitulanu-naade-hechcharimchina-naagireddi","title_te":"నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి","section":"తాజా","status_line":"నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T18:13:41.778Z"},"facts":[],"events":[{"id":"event-40631","date":"2026-07-27T17:54:24.000Z","title_te":"నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి","body_te":"దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగష్టు 15వ తేదీన సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు ఏ.కె. గోపాలన్ మద్రాస్ సెంట్రల్ జైల్లో వున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన సంతోషంలో జైల్లోనే జాతీయ జెండా ఎగురవేసి తోటి ఖైదీలనుద్దేశించి ప్రసంగించాడు. కానీ, స్వతంత్రం వచ్చిన విషయం ఏ మాత్రం గుర్తించని జైలు అధికారులు “చట్టబద్ధంగా ఏర్పడిన బ్రిటిష్ చక్రవర్తి పరిపాలన”ను కూలదోసేందుకు ప్రయత్నించాడని, రాజద్రోహం నేరం అపాదించి శిక్షాస్మృతిలోని 124 ఎ కింద ఆయన్ను విచారించారు. గోపాలన్ స్వాతంత్య్రం తర్వాత కూడా […] The post నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/nagi-reddy-warned-about-todays-conditions/"}]}]}