{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paarlamemt-eduta-samaaj-vaadee-paartee-empeela-aamdolana","title_te":"పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన","section":"తాజా","status_line":"పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T07:30:11.882Z"},"facts":[],"events":[{"id":"event-43142","date":"2026-07-29T07:09:35.000Z","title_te":"పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ మకర ద్వారం ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. అయోధ్య రామమందిర్ ఆలయంలో విరాళాల చోరీని వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆలయ నిధుల విషయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. “చడావా చోర్, గద్దీ చోర్” అంటూ నినాదాలు చేశారు. పార్లమెంటులో జరుగుతున్న వర్షాకాల సమావేశాల సందర్భంగా, మంగళవారం నాడు ఈ అంశాన్ని లేవనెత్తడానికి […] The post పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/samajwadi-party-mps-protest-in-front-of-parliament/"}]}]}