{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamtala-maarpidipai-prajalanu-chaitanyam-cheyaali","title_te":"పంటల మార్పిడిపై ప్రజలను చైతన్యం చేయాలి","section":"తాజా","status_line":"పంటల మార్పిడిపై ప్రజలను చైతన్యం చేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T20:46:48.123Z"},"facts":[],"events":[{"id":"event-88808","date":"2026-08-25T20:23:08.000Z","title_te":"పంటల మార్పిడిపై ప్రజలను చైతన్యం చేయాలి","body_te":"వీడియోకాన్ఫరెన్స్‌‌లో సీఎస్‌ సంజయ్‌‌జాజునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.వ్యవసాయసాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా సీజనల్ పరిస్థితులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లను […] The post పంటల మార్పిడిపై ప్రజలను చైతన్యం చేయాలి appeared fi","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/people-should-be-made-aware-of-crop-rotation/"}]}]}