{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"parakaala-prajala-samasyalanu-seeem-drushtiki-teesukelladamlo-em","title_te":"పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం","section":"తాజా","status_line":"పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T17:08:56.538Z"},"facts":[],"events":[{"id":"event-75543","date":"2026-08-17T15:53:18.000Z","title_te":"పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం","body_te":"నవతెలంగాణ – పరకాల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయించి, ప్రజల చిరకాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా చేశారని బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్ ఆరోపించారు. ప్రజల తరఫున ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయించడం కాదని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి బాధ్యత అని అన్నారు. పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయడం, మెడికల్‌, ఇంజనీరింగ్‌, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు […] The post పరకాల ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-mla-failed-to-bring-the-problems-of-the-people-of-parkal-to-the-cms-notice/"}]}]}