{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"parihaaram-pemchitene-bhoomulistaam","title_te":"పరిహారం పెంచితేనే భూములిస్తాం","section":"తాజా","status_line":"పరిహారం పెంచితేనే భూములిస్తాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[],"events":[{"id":"event-79068","date":"2026-08-19T21:19:19.000Z","title_te":"పరిహారం పెంచితేనే భూములిస్తాం","body_te":"పేట-కొడంగల్‌ ఎత్తిపోతలపై ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు బుధవారం మండల పరిధిలోని గోకఫసల్‌వాద్‌ గ్రామ శివారులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ అనిత హాజరై రైతులతో ఎత్తిపోతల పథకంపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈర్లపల్లి గ్రామంలోని అమ్మ చెరువు దగ్గర నిర్మించే ట్యాంకు కోసం 469.33 ఎకరాల భూమి, ఎత్తిపోతల పథకం కోసం 1539 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు వివరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/officials-held-a-public-opinion-poll-on-the-peta-kodangal-lift-irrigation-project-on-the-outskirts-of-gokafasalvad-village-2488398"}]}]}