{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phoole-vidhaanaalato-mumdukeltunnaam","title_te":"ఫూలే విధానాలతో ముందుకెళ్తున్నాం","section":"తాజా","status_line":"ఫూలే విధానాలతో ముందుకెళ్తున్నాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-71016","date":"2026-08-14T19:05:36.000Z","title_te":"ఫూలే విధానాలతో ముందుకెళ్తున్నాం","body_te":"​‘ఫీజు’ కోసం ఏటా రూ.2,400 కోట్లు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే విద్యార్థుల ఖాతాల్లో జమపిల్లలను కుల వృత్తులకే పరిమితం చేసేందుకు యత్నించిన బీఆర్‌ఎస్‌ఫూలే దంపతుల విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్మహాత్మా జ్యోతిబా ఫూలే విధానాలతో తమ ప్రభుత్వం ముందుకెళుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులెవరూ ఇబ్బంది పడకుండా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ముందుగానే రూ.2,400 కోట్లను కేటాయించామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న […] The post ఫూలే విధానాలతో ముందుకెళ్తున్నాం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-are-moving-forward-with-phules-principles/"}]}]}