{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"podubhoomullo-chetla-pempakaanni-addukunna-atavee-adhikaarulu","title_te":"పోడుభూముల్లో చెట్ల పెంపకాన్ని అడ్డుకున్న అటవీ అధికారులు","section":"తాజా","status_line":"పోడుభూముల్లో చెట్ల పెంపకాన్ని అడ్డుకున్న అటవీ అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T12:46:03.686Z"},"facts":[],"events":[{"id":"event-41896","date":"2026-07-28T12:28:12.000Z","title_te":"పోడుభూముల్లో చెట్ల పెంపకాన్ని అడ్డుకున్న అటవీ అధికారులు","body_te":"– మనోవేదనకు గురిఐ పురుగుల మందు సేవించిన గిరిజన మహిళ– కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు – ఫారెస్ట్ అధికారుల తీరుపై గిరిజనుల ఆగ్రహంనవతెలంగాణ – కామారెడ్డి రాజంపేట మండలం షేర్ శంకర్ తండా పరిధిలో పోడు భూముల్లో అటవీ శాఖ చేపట్టిన చెట్ల పెంపకం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో సరోజా అనే గిరిజన ఒంటరి మహిళ పురుగుల మందు సేవించడంతో వెంటనే స్థానికులు ఆమెను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కామారెడ్డి ఆసుపత్రిలో చికిత్స […] The post పోడుభూముల్లో చెట్ల పెంపకాన్ని అడ్డుకున్న అటవీ అధికారులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/forest-department-officials-obstructed-tree-planting-on-podu-lands/"}]}]}