{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhutva-paathasaalalaku-velle-vidyaarthulu-dalita-jaati-biddal","title_te":"ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే","section":"తాజా","status_line":"ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65341","date":"2026-08-11T12:29:32.000Z","title_te":"ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే","body_te":"నవతెలంగాణ – ఆలేరు టౌన్: ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేది దళిత మాదిగ జాతి విద్యార్థి బిడ్డలేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ నాయకుల బతుకులు మారాయని, ప్రజల బతుకులు మారలేదని ఎమ్మార్పీఎస్, మాదిగ రిజర్వేషన్ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు మేడి పాపయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అవయవస్తాం సాధనకై జిల్లా స్థాయి సదస్సు, ఎమ్మార్పీఎస్, క్రిస్టియన్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సంఘీ స్వామి అధ్యక్షతన […] The post ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దళిత జాతి బిడ్డలే appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/students-who-go-to-government-schools-are-dalit-children/"}]}]}