{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajaasamasyala-parishkaarampai-churuggaa-panicheyaali","title_te":"ప్రజాసమస్యల పరిష్కారంపై చురుగ్గా పనిచేయాలి","section":"తాజా","status_line":"ప్రజాసమస్యల పరిష్కారంపై చురుగ్గా పనిచేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[],"events":[{"id":"event-79097","date":"2026-08-19T21:17:43.000Z","title_te":"ప్రజాసమస్యల పరిష్కారంపై చురుగ్గా పనిచేయాలి","body_te":"\u0019ఎన్నికలప్ప్పుడే కాకుండా నిత్యం ప్రజల్లో ఉండాలి\u0019పార్టీ శ్రేణులకు మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపు\u0019నిజామాబాద్‌లో ఉమ్మడి జిల్లా పీఏసీ సమావేశం\u0019సర్‌పై డీసీసీలు ప్రత్యేక దృష్టిసారించాలినవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి‘ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త బాధ్యత. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు చురుకుగా పనిచేయాలి’ అని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క) […] The post ప్రజాసమస్యల పరిష్కారంపై చురుగ్గ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/work-actively-on-solving-public-problems/"}]}]}