{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prasnimche-hakkunu-kaalaraaste-tirugubaatu-chestaam","title_te":"ప్రశ్నించే హక్కును కాలరాస్తే తిరుగుబాటు చేస్తాం","section":"తాజా","status_line":"ప్రశ్నించే హక్కును కాలరాస్తే తిరుగుబాటు చేస్తాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58957","date":"2026-08-07T13:28:15.000Z","title_te":"ప్రశ్నించే హక్కును కాలరాస్తే తిరుగుబాటు చేస్తాం","body_te":"రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధం సైదులునవతెలంగాణ-అచ్చంపేటకేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న చేపడుతున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధం సైదులు పిలుపునిచ్చారు. శుక్రవారం అచ్చంపేట మండల కేంద్రంలోని సింగారం, నడింపల్లి గ్రామంలో కార్మికులతో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ […] The post ప్రశ్నించే హక్కును కాలరాస్తే తిరుగుబాటు చేస్తాం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/if-the-right-to-question-is-trampled-upon-we-will-revolt/"}]}]}