{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"remdo-vidatalo-68-graama-samaikya-bhavanaalu-mamjooru","title_te":"రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు","section":"తాజా","status_line":"రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68787","date":"2026-08-13T11:57:59.000Z","title_te":"రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు","body_te":"ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్నవతెలంగాణ – మల్హర్ రావుగ్రామ సమైక్య సంఘాలకు పక్కా భవనాలు మంజూరైనట్లుగా ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూపాలపల్లి జిల్లాలో రెండవ విడతగా మొత్తం 68 పక్కా భవనాలు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కొక్క భవనానికి రూ.10 లక్షల నిధులు మంజూరవుతాయని తెలిపారు. భవనాలు మంజూరు చేసిన మంత్రులు సితక్క, శ్రీదర్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు […] The post రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/68-village-federation-buildings-sanctioned-in-the-second-phase/"}]}]}