{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"reshan-deelarlu-prajalaku-amdubaatulo-umdaali-tahaseeldaar","title_te":"రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్","section":"తాజా","status_line":"రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T13:19:44.299Z"},"facts":[],"events":[{"id":"event-37201","date":"2026-07-25T12:37:15.000Z","title_te":"రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్","body_te":"నవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండల తహశీల్దార్ కార్యాలయంలో శనివారం రేషన్ షాప్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని రేషన్ డీలర్లు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ అద్దంకి సునీత మాట్లాడుతూ.. ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుదారుల వివరాలను వెంటనే పూర్తి చేయాలని డీలర్లకు సూచించారు. అలాగే గ్రామాల్లో సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి రేషన్ పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ తో పాటు […] The post రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/ration-dealers-must-be-accessible-to-the-public-tahsildar/"}]}]}