{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"svaraashtramaina-erpaatukai-anekamamdi-praanatyaagam-chesaaru","title_te":"స్వరాష్ట్రమైన ఏర్పాటుకై అనేకమంది ప్రాణత్యాగం చేశారు","section":"తాజా","status_line":"స్వరాష్ట్రమైన ఏర్పాటుకై అనేకమంది ప్రాణత్యాగం చేశారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58954","date":"2026-08-07T13:50:52.000Z","title_te":"స్వరాష్ట్రమైన ఏర్పాటుకై అనేకమంది ప్రాణత్యాగం చేశారు","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌన్ తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కొరకు అనేకమంది యువకులు ప్రాణ త్యాగం చేశారని, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం రైల్వే గేటు వద్ద నిర్మించబోయే తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, మలిదశ ఉద్యమకారులనుద్దేశించి మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ గొంగడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో మలిదశ ఉద్యమకారుల సంఘం ఏర్పాటుచేసి హక్కుల సాధన కొరకు కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాసుని అభినందించారు. ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర […] The post స్వరాష్ట్రమైన ఏర్పాటుకై అనేకమంది ప్రాణత్యాగం చేశారు appeared f","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/many-people-sacrificed-their-lives-for-the-formation-of-a-separate-state/"}]}]}