{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ulli-samkshobham-tappadaa","title_te":"ఉల్లి సంక్షోభం తప్పదా?","section":"తాజా","status_line":"ఉల్లి సంక్షోభం తప్పదా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91975","date":"2026-08-27T21:07:39.000Z","title_te":"ఉల్లి సంక్షోభం తప్పదా?","body_te":"ఈ ఏడాది కొనుగోలు చేసిన 1.2 లక్షల టన్నుల వేసవి ఉల్లిగడ్డల్లో దాదాపు 30% కుళ్లిపోవడం, మొలకెత్తడం వల్ల నాశనమయ్యాయి. ఉల్లి కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం బఫర్‌ స్టాక్‌ నుంచి 500 టన్నుల ఉల్లిగడ్డలతో ‘కందా ఎక్స్‌ప్రెస్‌' అనే ప్రత్యేక రైలు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు లాసల్‌గావ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. నాఫెడ్‌ సీనియర్‌ అధికారి తెలిపిన వివరాల ప్రకారం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/onion-crisis-looms-over-markets-2495983"}]}]}