{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttama-udyogulaku-prasamsaa-patraalu-amdajeta","title_te":"ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత","section":"తాజా","status_line":"ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72362","date":"2026-08-15T15:29:28.000Z","title_te":"ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత","body_te":"నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు రవికుమార్, దశరథ్ లను ప్రభుత్వం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విహెచ్. హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, చేతుల మీదుగా ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. రవికుమార్ ఎస్ఐఆర్ – ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపారు. అదేవిధంగా దశరథ్ భూభారతి పోర్టల్ ద్వారా […] The post ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/certificates-of-appreciation-presented-to-outstanding-employees/"}]}]}