{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vachche-remdemdlalo-raashtramlo-bhoo-samasyalu-poortigaa-parishk","title_te":"వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం","section":"తాజా","status_line":"వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T16:24:14.221Z"},"facts":[],"events":[{"id":"event-45709","date":"2026-07-30T16:05:39.000Z","title_te":"వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం","body_te":"ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే లక్ష్యం పదేళ్లు పాలనలో ఏమి చెయ్యలేని బీఆర్ఎస్ ఇప్పుడు పేదల కోసం నాటకాలు ఆడుతున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ-కల్లూరుభూ సమస్యలు పరిష్కారం కావాలంటే పూర్తిస్థాయిలో ప్రతి అంగుళం భూమిని రీ సర్వే చేసినప్పుడు పరిష్కారం అవుతాయని, రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో భూ సమస్య లేకుండా చేస్తామని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కల్లూరు లోని డి ఎన్ […] The post వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-will-completely-resolve-land-issues-in-the-state-over-the-next-two-years/"}]}]}