{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vakph-bhoomulapai-sarkaar-kannu-roo2500-kotla-viluvaina-padekara","title_te":"వక్ఫ్‌ భూములపై సర్కార్‌ కన్ను.. రూ2500 కోట్ల విలువైన పదెకరాల భూమిని విక్రయించే కుట్ర","section":"తాజా","status_line":"వక్ఫ్‌ భూములపై సర్కార్‌ కన్ను.. రూ2500 కోట్ల విలువైన పదెకరాల భూమిని విక్రయించే కుట్ర","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T23:53:40.843Z"},"facts":[],"events":[{"id":"event-64126","date":"2026-08-10T22:10:21.000Z","title_te":"వక్ఫ్‌ భూములపై సర్కార్‌ కన్ను.. రూ2500 కోట్ల విలువైన పదెకరాల భూమిని విక్రయించే కుట్ర","body_te":"రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి కాంగ్రెస్‌ సర్కార్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని విలువైన భూములను చెరబడుతున్నది. గతంలో మౌలనా అబుల్‌ కలాం ఉర్దూ యూనివర్సిటీలోని 50 ఎకరాలు అమ్మేందుకు విఫలయత్నం చేసింది. మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్‌ షావలీ గ్రామంలో సర్వే నంబర్‌ 29లోని 1.04 రూ. 100 కోట్ల విలువైన ఎకరాల భూమిని లీజు ముసుగులో ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టే కుతంత్రానికి దిగింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/govt-eyeing-waqf-lands-conspiracy-to-sell-ten-acres-of-land-worth-rs-2500-crore-2479750"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxQZWhEWi1MbnZJSzNPVk5yck05dVptLUJheXlwMUdtaF92bG44SWQ2WUo2U2hEaTNkTHRjb0ZVMU9RQkNyNFgzZ3EyRWpTUmJoXzhadFF1Y2paanpXVVNRZDdieWQ2OWVZSlZ1U1p5NzBBWk5BZjhienByRnZPSTVPWjNHTnUtSkF2Wi1IMnpJMjI2eWlFeDR3dE8tT0NydVlBQ1dIX1FQc3IyVU5BMmRmUEtxX2VjY0RrZlJheA?oc=5"}]}]}