{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaabhaavamto-pamtalu-nashtapoyina-raitaamgaanni-aadukovaali","title_te":"‘వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి’","section":"తాజా","status_line":"‘వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T08:41:01.408Z"},"facts":[],"events":[{"id":"event-39877","date":"2026-07-27T08:20:25.000Z","title_te":"‘వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి’","body_te":"వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాల‌ని ఏఐయుకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి అన్నారు. ఈ మేర‌కు ఆగస్టు 3 నుండి 10వ తేదీ వరకు మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో రైతు ఆందోళనలు జరపాల్సిందిగా...","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/farmers-who-have-lost-their-crops-must-be-supported-2464273"}]}]}