{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyaarthulanu-bhaavibhaarata-paurulugaa-teerchididdaali","title_te":"విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి","section":"తాజా","status_line":"విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55659","date":"2026-08-05T15:00:27.000Z","title_te":"విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి","body_te":"రాష్ట్ర ప్రభుత్వ విప్పు,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నవతెలంగాణ-ఆలేరు టౌన్ విద్యార్థులను భావి భారత పౌరులుగా గురువులు, అధ్యాపకులు తీర్చిదిద్దాలని, రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల ఆవరణలో దీన శరణ్య సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ పాఠశాలలు, కళాశాలలో గురువుల చేత తీర్చి పెద్దబడుతుందన్నారు. గురువులు చెప్పే పాఠాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు. విద్యతోపాటు సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలన్నారు. క్రీడలలో రాణించాలన్నారు. ఉన్నత శిఖరాల […] The ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/students-must-be-molded-into-the-future-citizens-of-india/"}]}]}