{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidyut-sa-ma-sya-pa-rishka-rimchaala-ni-roddupai-baithaayimchi-a","title_te":"విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న‌","section":"తాజా","status_line":"విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T10:21:29.771Z"},"facts":[],"events":[{"id":"event-41638","date":"2026-07-28T10:07:34.000Z","title_te":"విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న‌","body_te":"తరచుగా విద్యుత్‌ ప్రసారం నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో స్థల దాత సహాయంతో అధికారులు విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/protest-staged-by-sitting-on-the-road-over-the-electricity-issue-2465506"}]}]}