{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viplava-paarteela-patla-prajallo-chaitanyam-perigimdi","title_te":"విప్లవ పార్టీల పట్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది","section":"తాజా","status_line":"విప్లవ పార్టీల పట్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46950","date":"2026-07-31T11:01:49.000Z","title_te":"విప్లవ పార్టీల పట్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌనుప్రజల్లో విప్లవ పార్టీల పట్ల చైతన్యం పెరిగిందని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి, ఆర్ జనార్ధన్ అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, పూనెమ్ లింగన్న 7వ వర్ధంతి, న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. కామ్రేడ్ పూనెమ్ లింగన్న సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకునిగా, అజ్ఞాత దళ కమాండర్ గా, నేతగా ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో ఆ […] The post విప్లవ పార్టీల పట్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/public-awareness-regarding-revolutionary-parties-has-increased/"}]}]}