తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
98వ ఆదివారం.. సంతలో కొనసాగుతున్న ఉచిత భోజనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 98వ ఆదివారం.. సంతలో కొనసాగుతున్న ఉచిత భోజనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- 98వ ఆదివారం.. సంతలో కొనసాగుతున్న ఉచిత భోజనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
98వ ఆదివారం.. సంతలో కొనసాగుతున్న ఉచిత భోజనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-నవాబు పేటమండల కేంద్రములో జేకే ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 98 వారాలుగా ఆదివారం జరిగే సంతకు వచ్చే చుట్టుపక్కల ఉన్న గ్రామాల, తాండాల ప్రజలకు జేకే ట్రస్ట్ చైర్మన్ నర్సింహ చారి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ఆకలి తీరుస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నర్సింహ చారి మాట్లాడుతూ.. తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సేవ చేయడమే ట్రస్ట్ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు […] The post 98వ ఆదివారం.. సంతలో కొనసాగుతున్న ఉచిత భోజనం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.