తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్నవతెలంగాణ – సత్తుపల్లిఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో రైతు సంఘ మండల నాయకుడు వేపులపాటి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక […] The post ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.