ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్నవతెలంగాణ – సత్తుపల్లిఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో ​రైతు సంఘ మండల నాయకుడు వేపులపాటి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. సీఐటీయూ, ​రైతు సంఘం, వ్యవసాయ కార్మిక […] The post ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం | నిజం