తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆక్రమానికి గురైన చెరువును పరిశీలించిన అధికారులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆక్రమానికి గురైన చెరువును పరిశీలించిన అధికారులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- ఆక్రమానికి గురైన చెరువును పరిశీలించిన అధికారులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఆక్రమానికి గురైన చెరువును పరిశీలించిన అధికారులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-కుభీర్మండల పరిధిలోని బెల్గం గ్రామ చెరువు వద్దకు కొందరు వ్యక్తులు పశువులను వెళ్ళనివ్వట్లేదని, నీళ్లు తాగనివ్వకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులందరూ మూకుమ్మడిగా తహశీల్దార్ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను ఎంతో ఓపికతో విన్న తహశీల్దార్ వెంటనే చెరువుతో పాటు దాని చుట్టూ ఉన్న రైతుల భూమి ఎంత ఉందో సర్వే చేసి నివేదక తనకు అందజేయాలని సర్వేయర్ గంగాధర్, ఇన్సెపెక్టర్ శ్రీనివాస్, ఏరిగేషన్ ఇన్సెపెక్టర్ విఠల్, జీపీఓ శ్రీనివాస్ లను ఆదేశించారు. ఈ క్రమంలో వారు సోమవారం […] The post ఆక్రమానికి గురైన చెరువును పరిశీలించిన అధికారులు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.