తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఆలేరును కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఐ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఆలేరును కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఐ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- ఆలేరును కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఐ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఆలేరును కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఐ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-ఆలేరు టౌనుఆలేరును కరువు మండలంగా ప్రకటించాలని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ అన్నారు. ఆలేర్ పట్టణంలో శుక్రవారం సిపిఐ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశాన్ని గిరిబోయిన స్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల దేశంలోని ఎల్లీనో ప్రభావం చేత వాతావరణ మార్పులతో వర్షాలు పడకపోవడంతో, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ఆలేరును కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్షాలు పడకపోవడంతోటి గ్రౌండ్ వాటర్ ఇంకిపోవడంతోటి కరెంటు సక్రమంగా రాక పెట్టినటువంటి పంటలు […] The post ఆలేరును కరువు మండలంగా ప్రకటించాలి: సీపీ
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.