ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అచ్చంపేటలో సముద్రపు చేప.. ఎగబడిన జనం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అచ్చంపేటలో సముద్రపు చేప.. ఎగబడిన జనం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • అచ్చంపేటలో సముద్రపు చేప.. ఎగబడిన జనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అచ్చంపేటలో సముద్రపు చేప.. ఎగబడిన జనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కిలో రూ.550 లకు విక్రయించిన వ్యాపారులునవతెలంగాణ-అచ్చంపేటవిశాఖ పట్టణం నుంచి కొందరు చేపల వ్యాపారులు బుధవారం అచ్చంపేటకు ట్యూనా అనే సముద్రపు చేపలు విక్రయించడానికి తీసుకొచ్చారు. ఒక్కొక్క చేప 60 కిలోల పైగా ఉంటుంది. కిలో రూ.550 వ్యాపారులు విక్రయించారు. పట్టణ ప్రజలు చేపలు కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు ఆసక్తి చూపారు. చేప మాంసంలో ఉండే పోషకాల గురించి మనిషి బరువులు నియంత్రంచడంలో గుండె జబ్బులను నియంత్రించడంలో ఈ చేప మాంసం చాలా పని చేస్తుందని వ్యాపారులు వినియోగదారులకు వివరిస్తున్నారు. శరీరంలో పేరుకుపోయిన […] The post అచ్చంపేటలో సముద్రపు చేప.. ఎగబడిన జనం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అచ్చంపేటలో సముద్రపు చేప.. ఎగబడిన జనం | నిజం