తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఐదు రోజుల పాటు తమిళనాడులో ఎస్ఎన్ఎమ్ఈవీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఐదు రోజుల పాటు తమిళనాడులో ఎస్ఎన్ఎమ్ఈవీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- ఐదు రోజుల పాటు తమిళనాడులో ఎస్ఎన్ఎమ్ఈవీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఐదు రోజుల పాటు తమిళనాడులో ఎస్ఎన్ఎమ్ఈవీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
31 వరకు రెండు జిల్లాల్లో నిర్వహణనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తమిళనాడులోని అరియలూరు జిల్లాలో సోమవారం ఉప-జాతీయ మలేరియా నిర్మూలన్ర ధ్రువీకరణ కార్యక్రమం (ఎస్ఎన్ఎమ్ఈవీ) మొదలైంది. మలేరియా నిర్మూలన దిశగా సాధించిన పురోగతిని అంచనా వేసి ధ్రువీకరించడానికి, మలేరియాను నిర్మూలించడానికి సోమ, మంగళ, బుధవారాల్లో అరియలూరు జిల్లాలో, గురు, శుక్రవారాల్లో కడలూరు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ధ్రువీకరణ బృందంలో ఎన్సీవీబీడీసీ అదనపు డైరెక్టర్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కె.పద్మజ, కన్సల్టెంట్ డాక్టర్ స్నేహ(ఛత్తీస్గఢ్), ప్రాంతీయ కన్సల్టెంట్ అధికారి డాక్టర్ […] The post ఐదు రోజుల పాటు తమిళనా
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.