తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఐషీ ఘోష్ ఘటనను రాజ్యసభలో లేవనెత్తిన సిపిఎం ఎంపీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఐషీ ఘోష్ ఘటనను రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ జాన్ బ్రిట్టాస్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- ఐషీ ఘోష్ ఘటనను రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ జాన్ బ్రిట్టాస్ 2 మూలాలు
జులై 2026
ఐషీ ఘోష్ ఘటనను రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ జాన్ బ్రిట్టాస్ 2 మూలాలు
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని ఏకేజీ భవన్లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు చేసిన ప్రయత్నాన్ని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో లేవనెత్తారు. బ్రిట్టాస్ మాట్లాడుతున్న సమయంలో తనను సభా కార్యకలాపాలను ప్రసారం చేసే సంసద్ టీవీ ప్రసారం చేయలేదు. తనను కెమెరాలో ఎందుకు చూపించలేదని ఎంపీ ప్రశ్నించగా, స్పీకర్ సమాధానం ఇవ్వలేదు. సభలో జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ.. 2021 కేసు పేరుతో పోలీసులు యూనిఫాం, వారెంట్ లేకుండానే […] The post ఐషీ ఘోష్ ఘటనను రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ జాన్ బ్రిట్టాస్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.