ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు సుధాకర్ మృతి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు సుధాకర్ మృతి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు సుధాకర్ మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు సుధాకర్ మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – మల్హర్ రావు : అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు దోగ్గేల సుధాకర్ (39) మృతి చెందిన సంఘటన మండలంలోని నాచారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం సుధాకర్ నాచారం గ్రామపంచాయతీలో సపాయి కార్మికుడుగా గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో మృతిచెందినట్లుగా తెలిపారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో కార్మికుని కుటుంబం రోడ్డున పడింది.ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని […] The post అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు సుధాకర్ మృతి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు సుధాకర్ మృతి | నిజం