తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బల్లి వాగు ఉధృతికి మహిళ బలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బల్లి వాగు ఉధృతికి మహిళ బలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- బల్లి వాగు ఉధృతికి మహిళ బలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బల్లి వాగు ఉధృతికి మహిళ బలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామ పంచాయతీ పరిధిలోని చామన్పల్లి గూడెంకు చెందిన మర్సుకోల పారుబాయి(48) బల్లి వాగు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకున్నది. ఎస్ఐ రహూల్ గైక్వాడ్, స్థానికులు వివరాల ప్రకారం.. పారుబాయి తన భర్త మర్సుకోల మధుతో కలిసి పింఛన్ తీసుకొనేందుకు ఎర్వచింతల్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.