ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బల్లి వాగు ఉధృతికి మహిళ బలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బల్లి వాగు ఉధృతికి మహిళ బలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • బల్లి వాగు ఉధృతికి మహిళ బలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బల్లి వాగు ఉధృతికి మహిళ బలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని ఎర్వచింతల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని చామన్‌పల్లి గూడెంకు చెందిన మర్సుకోల పారుబాయి(48) బల్లి వాగు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకున్నది. ఎస్‌ఐ రహూల్‌ గైక్వాడ్‌, స్థానికులు వివరాల ప్రకారం.. పారుబాయి తన భర్త మర్సుకోల మధుతో కలిసి పింఛన్‌ తీసుకొనేందుకు ఎర్వచింతల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బల్లి వాగు ఉధృతికి మహిళ బలి | నిజం