తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బిల్డర్ విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రజావాణిలో ఫిర్యాదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బిల్డర్ విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రజావాణిలో ఫిర్యాదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- బిల్డర్ విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రజావాణిలో ఫిర్యాదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బిల్డర్ విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రజావాణిలో ఫిర్యాదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్మండల పరిధిలోని మేనూరు శివారులో 161వ జాతీయ రహదారి పక్కన ఉన్న కల్వర్టు తూమును బిల్లర్ విష్ణువర్ధన్రెడ్డి మూసివేశారని రైతు మారేపల్లి వారు గంగారం సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కన పొలాల్లో బిల్డర్ వెంచర్ వేశాడనీ, స్థానిక రైతులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా పొలాలకు వెళ్ళే రైతులకు దారి లేకుండా చేస్తున్నాడనీ, కల్వర్టు మూసివేతతో పంటలు వరదనీటికి గురయ్యే అవకాశముందనీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిలు, ఎంపీఓ […] The post బిల్డర్ విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రజావాణిలో ఫిర్యాదు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.